Share News

ఇరాన్‌ అగ్ర నేతలను లక్ష్యం చేసుకోవడం సరికాదన్న చైనా

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:06 AM

ఇరాన్‌ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారీజాని, నిఘా శాఖ మంత్రి ఇజ్రాయెల్‌ ఖతీబ్‌, బసిజ్‌ ఫోర్స్‌ చీఫ్‌ గులామ్‌రజా సులేమానీ తదితర అగ్ర నాయకులను ఇజ్రాయెల్‌ అంతం ...

ఇరాన్‌ అగ్ర నేతలను లక్ష్యం చేసుకోవడం సరికాదన్న చైనా

బీజింగ్‌, మార్చి 19: ఇరాన్‌ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారీజాని, నిఘా శాఖ మంత్రి ఇజ్రాయెల్‌ ఖతీబ్‌, బసిజ్‌ ఫోర్స్‌ చీఫ్‌ గులామ్‌రజా సులేమానీ తదితర అగ్ర నాయకులను ఇజ్రాయెల్‌ అంతం చేయడంపై చైనా తొలిసారి స్పందించింది. నాయకుల హత్యలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ తరహా హంతక దాడులు క్షంతవ్యం కాదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ హెచ్చరించారు.

Updated Date - Mar 20 , 2026 | 05:06 AM