Share News

పెరిగిన బంగారం ధరలు..

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:10 AM

దేశంలో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24క్యారెట్ల బంగారం మీద గ్రాముకు రూ.229 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువైంది.

పెరిగిన బంగారం ధరలు..
Gold prices today India

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ (గురువారం) పెరిగాయి. దేశంలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాము రూ.15,649గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.229 అధికం. ఇక 22క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము రూ.14,345గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువ. ఇక, 18క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,737గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.172 అధికం.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గ్రాముకు (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్ రూ.15,649, రూ.14,345

విజయవాడ రూ.15,649, రూ.14,345

చెన్నై రూ.15,818, రూ.14,500

ముంబై రూ.15,649, రూ.14,345

ఢిల్లీ రూ.15,664, రూ.14,360

కోల్‌కతా రూ.15,649, రూ.14,345

బెంగళూరు రూ.15,649, రూ.14,345

కేరళ రూ.15,649, రూ.14,345

పూణే రూ.15,649, రూ.14,345


గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Feb 19 , 2026 | 11:31 AM