మోకాళ్లపై వీఆర్ఏల నిరసన
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:41 AM
రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
రేగిడి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. పేస్కేల్తో పాటు, అర్హులైన వారికి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అసోసియేషన్ ప్రతినిధులు రాజు, జగన్, పాదాలరావు, బాలరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.