ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆసరా
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:56 PM
ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆసరా గా ఉండి ఆదుకుంటోందని మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.
భోగాపురం, జూలై8(ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆసరా గా ఉండి ఆదుకుంటోందని మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. బుధవారం మండలంలోని పోలిపల్లిలో బాధితునికి రూ.37795 విలువ గల సీఎంఆర్ఎప్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.