కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:31 PM
మండలంలో శనివారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. కశింకోట- బంగారుమెట్ట రోడ్డులో పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు.
ఉదయం 8 గంటల వరకు వీడని మంచు తెరలు
బుచ్చెయ్యపేట, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): మండలంలో శనివారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. కశింకోట- బంగారుమెట్ట రోడ్డులో పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. ఇక్కడ ఏజెన్సీ ప్రాంత వాతావరణాన్ని పోలి ఉండడంతో పలువురు సెల్ఫోన్లో ఆ దృశ్యాలను బంధించారు.