గవర్నర్తో పోర్టు చైర్మన్ భేటీ
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:48 AM
విశాఖపట్నం పోర్టు చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జేఎస్ బింద్రా విజయవాడ వెళ్లి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
విశాఖపట్నం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టు చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జేఎస్ బింద్రా విజయవాడ వెళ్లి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పోర్టు అభివృద్ధి అంశాలను వివరించారు. బింద్రాకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పోర్టును ప్రగతిపథంలో నడిపించాలని అభిలషించారు.