సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ రమేశ్
ABN , Publish Date - May 23 , 2026 | 12:20 AM
అనకాసల్లి ఎంపీ సీఎం రమేశ్ శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి పారుదల, తాగునీటి వసతుల కల్పన, తదితర సమస్యలపై సీఎంతో చర్చించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి గురించి ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.
జిల్లాలో సమస్యలు పరిష్కరించాలని వినతి
అనకాపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): అనకాసల్లి ఎంపీ సీఎం రమేశ్ శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి పారుదల, తాగునీటి వసతుల కల్పన, తదితర సమస్యలపై సీఎంతో చర్చించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి గురించి ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.