ఘనంగా ఐటీడీఏ పీవో శ్రీపూజ వివాహం
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:23 AM
పాడేరు ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, మేఘాలయ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్గా పని చేస్తున్న ఆదిత్మవర్మల వివాహ వేడుక మంగళవారం ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలో ఘనంగా జరిగింది. 2022 బ్యాచ్కు చెందిన ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రేమించుకొని, ఇప్పుడు పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వాస్తవంగా నవంబరు 22న వీరిద్దరూ విశాఖపట్నంలో రిజిస్టర్ మేరేజ్ చేసుకొన్నారు.
పాడేరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పాడేరు ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, మేఘాలయ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్గా పని చేస్తున్న ఆదిత్మవర్మల వివాహ వేడుక మంగళవారం ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలో ఘనంగా జరిగింది. 2022 బ్యాచ్కు చెందిన ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రేమించుకొని, ఇప్పుడు పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వాస్తవంగా నవంబరు 22న వీరిద్దరూ విశాఖపట్నంలో రిజిస్టర్ మేరేజ్ చేసుకొన్నారు.