గ్యాస్ కొరత... టీ, కాఫీపై రూ.5 అదనం
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:57 PM
పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు శివారున ఉన్న ఓ టీస్టాల్ యజమాని గ్యాస్ కొరత వల్ల టీ, కాఫీపై అదనంగా రూ.5 వసూలు చేస్తామని బోర్డు పెట్టారు.
పాడేరులో బోర్డు పెట్టిన టీస్టాల్ యజమాని
పాడేరు, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు శివారున ఉన్న ఓ టీస్టాల్ యజమాని గ్యాస్ కొరత వల్ల టీ, కాఫీపై అదనంగా రూ.5 వసూలు చేస్తామని బోర్డు పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న వినియోగదారులు దానిపై ఎటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేయకపోగా, గ్యాస్ కొరత నిజమే కదా అని అంటున్నారు.