మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:40 AM
ఏజెన్సీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏజెన్సీవాసులు అల్లాడుతున్నారు.
కొయ్యూరులో అత్యధికంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏజెన్సీవాసులు అల్లాడుతున్నారు. బుధవారం కొయ్యూరులో 37.4, అరకులోయలో 35.0, చింతపల్లిలో 32.2, జి.మాడుగులలో 31.9, పెదబయలులో 31.4, ముంచంగిపుట్టు, హుకుంపేటలోలో 30.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.