Share News

మనమిత్ర సేవలు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:36 PM

డిజిటల్‌ పాలనలో భాగంగా ప్రజ లకు ప్రభుత్వ సేవలు మరింత సులభం గా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర (వాట్సాప్‌ గవర్నరెన్స్‌) సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు.

మనమిత్ర సేవలు వినియోగించుకోవాలి
మాట్లాడుతున్న మహేశ్వరరెడ్డి

Updated Date - Feb 05 , 2026 | 11:42 PM