Share News

వంశధార కాలువలు ఆధునికీకరించాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:32 PM

ww

 వంశధార కాలువలు ఆధునికీకరించాలి
చంద్రబాబునాయుడుతో మాట్లాడుతున్న బగ్గు రమణమూర్తి :

నరసన్నపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వంశధార కాలువలు ఆధునికీకరించాలని, బొంతు ఎత్తిపోథల పథకం పూర్తిచేయా లని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఢిల్లీలో సీఎం నారా చంద్రబాబునాయుడును రమణమూర్తి సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబునాయుడుతో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:32 PM