Share News

పాతపట్నంలో ‘బడి పిలుస్తోంది’

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:56 PM

పాతపట్నంలోని దువ్వార, కాపు, నాగవంశపు తదితర వీధుల్లో సోమవారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎంఈవో సీహెచ్‌ తిరుమలరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాల ఆవశ్యకతను వివరించారు. హెచ్‌ఎం ఎస్‌.వైకుం ఠరావు పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 పాతపట్నంలో ‘బడి పిలుస్తోంది’
మాకివలసలో బడిపిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు

పాతపట్నం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని దువ్వార, కాపు, నాగవంశపు తదితర వీధుల్లో సోమవారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎంఈవో సీహెచ్‌ తిరుమలరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాల ఆవశ్యకతను వివరించారు. హెచ్‌ఎం ఎస్‌.వైకుం ఠరావు పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఫ నరసన్నపేట, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాకివలసలో సోమవారం బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఉపాధి వేతనదారులకు అవగాహన కల్పించి ఇంటింటా ఎన్‌రోల్‌మెంట్‌ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో పి.దాలినాయుడు మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలలో ఉచితవిద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 01 , 2026 | 11:56 PM