కొరసవాడలో ‘బడిపిలుస్తోంది’
ABN , Publish Date - May 31 , 2026 | 11:14 PM
మండలంలోని కొరసవాడలో ఆదివారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సారవకోట ఎంఈవో ఎంవీ రమణ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలో చేర్పించడంపై అవగాహన కల్పించారు.
పాతపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొరసవాడలో ఆదివారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సారవకోట ఎంఈవో ఎంవీ రమణ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలో చేర్పించడంపై అవగాహన కల్పించారు. ఈమేరకు పదిమంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను వీడి ప్రభుత్వపాఠశాలలో చేరేందుకు అంగీకారపత్రాలను అందజేశా రు. కార్యక్రమంలో హెచ్ఎంలు రామారావు, సనపల వైకుంఠరావు పాల్గొన్నారు.