Share News

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:46 PM

ww

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించండి
ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు:

పలాసరూరల్‌, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ ఉన్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగులు కోరారు. మంగళవారం పలాస తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఏపీజేఏసీ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు భాగ్యలక్ష్మి, రవికుమార్‌, అమర నాథ్‌, ఖగేశ్వరరావు, సునంద పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:46 PM