ఖైదీలు క్రమశిక్షణతో మెలగాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:01 AM
: జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తన, క్రమ శిక్షణతో మెల గాలని జిల్లా న్యాయ సేవాఽధికారి సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తన, క్రమ శిక్షణతో మెల గాలని జిల్లా న్యాయ సేవాఽధికారి సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం గార మండలం అంపోలు లోని జిల్లా జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఖైదీలకు అందిస్తున్న ఆహారం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశా లను పరిశీలించారు. ఖైదీలకు అవసరమైతే తగు న్యాయ సహాయాన్ని తమ సంస్థ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్ నాయుడు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.