Share News

ప్రవీణ్‌కు జాతీయస్థాయి అవార్డు ప్రదానం

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:43 PM

రైజ్‌ సంస్థల అధినేత డా. పుల్లట ప్రవీణ్‌ నివమ్‌ వెల్‌నెస్‌ సంస్థకు చెందిన ఇండియాస్‌ లీడింగ్‌ ఆయుర్వేద అండ్‌ వెల్నెస్‌ బ్రాండ్‌ అవార్డుకు ఎంపిక య్యారు.

ప్రవీణ్‌కు జాతీయస్థాయి అవార్డు ప్రదానం
గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి హార్ష్‌సంగ్వి నుంచి అవార్డు అందుకుంటున్న ప్రవీణ్‌

కవిటి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రైజ్‌ సంస్థల అధినేత డా. పుల్లట ప్రవీణ్‌ నివమ్‌ వెల్‌నెస్‌ సంస్థకు చెందిన ఇండియాస్‌ లీడింగ్‌ ఆయుర్వేద అండ్‌ వెల్నెస్‌ బ్రాండ్‌ అవార్డుకు ఎంపిక య్యారు. ఈ మేరకు మంగళవారం అహ్మ దాబాద్‌లోని హాయా త్‌ రీజెన్సీలో నిర్వహించిన ‘బిజినెస్‌ కాంక్లేవ్‌ అండ్‌ అవార్డ్స్‌-2026’ కార్యక్రమంలో గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి హార్ష్‌సంగ్వి ఆయనకు అవా ర్డు అందించారు. బైరిపురం గ్రామానికి చెందిన ప్రవీణ్‌ రైజ్‌ వెల్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తమ సంస్థ అభివృద్ధికి సహకరి స్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ్‌కు అవార్డు రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Jun 16 , 2026 | 11:43 PM