నిరు పేదలకు సీఎం భరోసా
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:34 PM
నిరుపేదలకు సీఎం చంద్రబాబునా యుడు భరోసాగా నిలుస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు సీఎం చంద్రబాబునా యుడు భరోసాగా నిలుస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రూ.4,16,920ల విలువ చేసే ఏడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీచ్రేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ వైసీపీపాలనలో ఏనాడూ పేదోడికి ఆదుకొనే దాఖలాలే లేవని ఆరోపించారు.