Share News

దవళపేటలో మేలుకోలుపు

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:49 PM

దవళపేటతదితర గ్రామాల్లో మేలుకోలుపు కార్యక్రమం ముగిసింది. నెలగంటు ప్రారం భంనుంచి నెలరోజులపాటుగ్రామ, పరిసర గ్రామాల్లోనిర్వహించిన మేలుకోలుపు బుధ వారంతో ముగిసిందని భక్తులు తెలిపారు. గ్రామాల్లో రామామేలుకో- కృష్ణామేలుకో అన్నకీర్తలు ఆలపించి సేకరించిన బియ్యం, డబ్బులతో వేలాది మంది భక్తులకు అన్న సమారాధననిర్వహించనున్నట్లు దవళపేట గ్రామానికి చెందిన మేలుకోలుపు భక్తులు తెలిపారు.

 దవళపేటలో మేలుకోలుపు
దవళపేటలో మేలుకొలుపు నిర్వహిస్తున్న భక్తులు :

జి.సిగడాం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): దవళపేటతదితర గ్రామాల్లో మేలుకోలుపు కార్యక్రమం ముగిసింది. నెలగంటు ప్రారం భంనుంచి నెలరోజులపాటుగ్రామ, పరిసర గ్రామాల్లోనిర్వహించిన మేలుకోలుపు బుధ వారంతో ముగిసిందని భక్తులు తెలిపారు. గ్రామాల్లో రామామేలుకో- కృష్ణామేలుకో అన్నకీర్తలు ఆలపించి సేకరించిన బియ్యం, డబ్బులతో వేలాది మంది భక్తులకు అన్న సమారాధననిర్వహించనున్నట్లు దవళపేట గ్రామానికి చెందిన మేలుకోలుపు భక్తులు తెలిపారు.ఏళ్లగా మేలుకొలుపు నిర్వహిస్తు న్నామని బోడ్డేపల్లిఆనందరావు, తదితరులు తెలిపారు. హిందూధర్మాన్ని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ రామనామస్మరణ చేయాలని పేర్కొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:49 PM