Share News

జడ్పీలో పదోన్నతులు

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:12 PM

జిల్లా పరిషత్‌ పరిధిలో పని చేస్తున్న పరిపాలన అధికారి, సీనియర్‌ అసిస్టెంట్లకలలు పదోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్‌ సీఈవో జీవీ. రమణారెడ్డి ఉత్త ర్వులు జారీ చేశారు.

జడ్పీలో పదోన్నతులు
పాపిరెడ్డి నుంచి ఉత్తర్వులు అందుకుంటున్న అధికారులు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ పరిధిలో పని చేస్తున్న పరిపాలన అధికారి, సీనియర్‌ అసిస్టెంట్లకలలు పదోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్‌ సీఈవో జీవీ. రమణారెడ్డి ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆస్పరి మండల పరిపాలన అధి కారిగా పని చేస్తున్న జి. స్వర్ణలతకు కౌతాళం ఎంపీడీవోగా, డోన్‌ మండల కార్యా లయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సి. కాశినాథ్‌ ప్రసాద్‌ను కర్నూలు మండల పరిపాలన అధికారిగా నియమించారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి చేతుల మీదుగా వీరు పోస్టింగ్‌ ఆర్డర్లు అందుకున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:12 PM