బైబై గణేశా
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:28 AM
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజున ఆదివారం పలువురు మండప నిర్వాహకులు తమ విగ్రహాలను తీసుకువచ్చి కేసీ వినాయక ఘాట్లో నిమజ్జనం చేశారు.
కర్నూలులో ఏడో రోజున ఘనంగా నిమజ్జనం
కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజున ఆదివారం పలువురు మండప నిర్వాహకులు తమ విగ్రహాలను తీసుకువచ్చి కేసీ వినాయక ఘాట్లో నిమజ్జనం చేశారు. నిర్వాహకులు ఉత్సాహంగా నృత్యాలు చేసుకుంటూ, డప్పులు, డీజే పాటలతో నిమజ్జనానికి తరలించి విఘ్ననాయకుడికి వీడ్కోలు పలికారు.