Share News

కొండంతా జనం

ABN , Publish Date - May 20 , 2026 | 02:28 AM

తిరుమల కొండపై తరగని భక్తుల రద్దీ నెలకొంది. ఎటుచూసినా బారులు తీరిన క్యూలే కనిపించాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాదభవనం, ప్రధాన కూడళ్లు, కాలినడకమార్గాలు, లగేజీ కౌంటర్లు, కల్యాణకట్టలు, రిసెప్షన్‌ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.

కొండంతా జనం
కృష్ణతేజ సర్కిల్‌ నుంచి సేవాసదన్‌ వరకు ఉన్న సర్వదర్శనం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

తిరుమల, ఆంధ్రజ్యోతి: తిరుమల కొండపై తరగని భక్తుల రద్దీ నెలకొంది. ఎటుచూసినా బారులు తీరిన క్యూలే కనిపించాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాదభవనం, ప్రధాన కూడళ్లు, కాలినడకమార్గాలు, లగేజీ కౌంటర్లు, కల్యాణకట్టలు, రిసెప్షన్‌ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.

Updated Date - May 20 , 2026 | 02:28 AM