ఎడ్సెట్లో పేరూరు విద్యార్థికి టెన్త్ ర్యాంకు
ABN , Publish Date - May 27 , 2026 | 01:29 AM
బీఈడీ కోర్సులో ప్రవేశానికి ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల8న నిర్వహించిన ఎడ్సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ తారకరామనగర్కు చెందిన సి.ఖుష్వంత్ ఇంగ్లీషు మెథడాలజీలో 115మార్కులతో రాష్ట్రస్థాయిలో పదవ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
తిరుపతి రూరల్, మే 26(ఆంధ్రజ్యోతి):బీఈడీ కోర్సులో ప్రవేశానికి ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల8న నిర్వహించిన ఎడ్సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ తారకరామనగర్కు చెందిన సి.ఖుష్వంత్ ఇంగ్లీషు మెథడాలజీలో 115మార్కులతో రాష్ట్రస్థాయిలో పదవ ర్యాంకును కైవసం చేసుకున్నారు. భవిష్యత్లో పరిశోధనా రంగంలో రాణించాలన్నది తన ఆశయమని ఖుష్వంత్ తెలిపారు.