Share News

షోలింగర్‌లో లోకేశ్‌

ABN , Publish Date - May 30 , 2026 | 12:55 AM

తమిళనాడు రాష్ట్రం షోలింగర్‌లో శుక్రవారం ఉదయం అమృతవల్లి సమేత నరసింహస్వామిని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు.

షోలింగర్‌లో లోకేశ్‌

తమిళనాడు రాష్ట్రం షోలింగర్‌లో శుక్రవారం ఉదయం అమృతవల్లి సమేత నరసింహస్వామిని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో పాటు చంద్రగిరి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్‌, కె.మురళీమోహన్‌ పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 12:55 AM