Share News

సెక్టోరియల్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు

ABN , Publish Date - Jun 02 , 2026 | 01:17 AM

జిల్లా సమగ్ర శిక్షలోని ఏఎల్‌ఎ్‌సవో, ఎంఐఎస్‌, ప్లానింగ్‌, ఏఎ్‌సఓ-2 సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మే 30 నాటికి ముగిసింది. దీనిని జూన్‌ 6వ తేది వరకు పొడిగించినట్లు ఏపీసీ వెంకటరమణ తెలిపారు.

సెక్టోరియల్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్ర శిక్షలోని ఏఎల్‌ఎ్‌సవో, ఎంఐఎస్‌, ప్లానింగ్‌, ఏఎ్‌సఓ-2 సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మే 30 నాటికి ముగిసింది. దీనిని జూన్‌ 6వ తేది వరకు పొడిగించినట్లు ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, ఎస్‌ఏలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Updated Date - Jun 02 , 2026 | 01:17 AM