కేవీలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:25 AM
మంగసముద్రం కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో 5వ తరగతిలో ఖాళీగా ఉన్న మూడు సీట్లను భర్తీ చేయడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): మంగసముద్రం కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో 5వ తరగతిలో ఖాళీగా ఉన్న మూడు సీట్లను భర్తీ చేయడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి 1 ఏప్రిల్ 2014-2016 మధ్య జన్మించి ఉండాలన్నారు. అర్హులైన విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈనెల 18లోపు బర్త్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, చిరునామా ఫ్రూఫ్, ఒక ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.