వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:23 AM
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గోకులాష్టమి సెలవు కావడంతో వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు.
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గోకులాష్టమి సెలవు కావడంతో వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.
- ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి