Share News

ఘనంగా చౌడేశ్వరికి జ్యోతులు

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:15 AM

పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయ 35వ వార్షికోత్సవం సందర్భంగా నవజ్యోతుల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా చౌడేశ్వరికి జ్యోతులు
ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

రాయదుర్గం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయ 35వ వార్షికోత్సవం సందర్భంగా నవజ్యోతుల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరిదేవి ప్రాథమిక పాఠశాల వద్ద నుంచి తెల్లవారుజామున ప్రారంభమైన జ్యోతుల శోభాయాత్ర మధ్యాహ్ననికి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. విప్‌ కాలవ శ్రీనివాసులు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:15 AM