Share News

కుట్టుమిషన్ల పంపిణీ

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:43 PM

మం డలంలోని ఉదిరిపికొండలో 50 మంది మహిళలకు కుట్టుమిషన్లను సోమవారం పంపిణీ చేశారు.

కుట్టుమిషన్ల పంపిణీ
కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

కూడేరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మం డలంలోని ఉదిరిపికొండలో 50 మంది మహిళలకు కుట్టుమిషన్లను సోమవారం పంపిణీ చేశారు. పయ్యావుల సోదరుల సూచన మేరకు ఇన్ఫన్స చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు వీటిని అందజేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఇందులో స్థానిక టీడీపీ నాయకులు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:43 PM