Share News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరగైన వైద్యం

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:29 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ కోటేశ్వర్‌ అన్నారు. గురు వారం వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరగైన వైద్యం
వైద్యులతో మాట్లడుతున్న డీసీహెచ్‌ఎస్‌ కోటేశ్వర్‌

బెల్లంపల్లి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ కోటేశ్వర్‌ అన్నారు. గురు వారం వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. రో గుల వార్డులను, ల్యాబ్‌లను పరిశీలించారు. వైద్యులు ఏ విధంగా వై ద్యం అందిస్తున్నారని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వై ద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిం చాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. మందుల నిల్వల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుబాటులో ఉంచుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలోవైద్యులు మూర్తి, హెడ్‌ నర్సు శీల, ల్యాబ్‌ టెక్నిషియన్‌ శ్రీనివాస్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌ ఉన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:29 PM