Telangana Government: 33 ఏళ్ల తర్వాత పదోన్నతులు ఇచ్చారు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:30 AM
నీటిపారుదలశాఖలో 33 ఏళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వడమే కాకుండా దక్షిణ, ఉత్తర తెలంగాణ
ప్రభుత్వానికి హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం ధన్యవాదాలు
నీటిపారుదలశాఖలో 33 ఏళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వడమే కాకుండా దక్షిణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల అధికారులకు పోస్టింగుల్లో సమన్యాయం చేశారంటూ హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఽసంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాపోలు రవీందర్, చక్రధర్ దన్యవాదాలు తెలిపారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పదోన్నతులు ఇచ్చారని, ఎక్స్టెన్షన్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా పదోన్నతులతో మేలు చేశారని చెప్పారు.