Share News

వరల్డ్‌ యూత్‌ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు

ABN , Publish Date - May 27 , 2025 | 02:12 AM

ప్రపంచ యూత్‌ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు అర్హత సాధించారు. పుణెలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న...

వరల్డ్‌ యూత్‌ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ యూత్‌ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు అర్హత సాధించారు. పుణెలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ ట్రయల్స్‌లో భీమవరం ఆర్చర్లు గణేష్‌, సూర్యహంసిని, పెద్దపల్లికి చెందిన చికితరావు సత్తా చాటారు. ఈ ప్రదర్శనతో వీరు ఆగస్టులో కెనడా వేదికగా జరిగే ప్రపంచ యూత్‌ ఆర్చరీ పోటీలకు అర్హత సాధించారు. గణేష్‌, చికిత.. జూన్‌లో సింగపూర్‌లో జరిగే ఆసియా కప్‌ స్టేజ్‌-2 పోటీలకు కూడా బెర్త్‌లు దక్కించుకున్నారు.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:12 AM