తెలంగాణ 12 ఆంధ్రకు 18వ స్థానం
ABN , Publish Date - May 16 , 2025 | 05:30 AM
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పన్నెండు రోజులుగా బిహార్లో జరుగుతున్న ఈ పోటీల్లో మహారాష్ట్ర 58 స్వర్ణాలు సహా మొత్తం 158 పతకాలతో...
పట్నా: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పన్నెండు రోజులుగా బిహార్లో జరుగుతున్న ఈ పోటీల్లో మహారాష్ట్ర 58 స్వర్ణాలు సహా మొత్తం 158 పతకాలతో వరుసగా మూడోసారి ఓవరాల్ చాంపియన్ టైటిల్ను సొంతం చేసుకుంది. తెలంగాణ 9 స్వర్ణాలు సహా 23 పతకాలతో 12వ స్థానం, ఆంధ్ర 3 స్వర్ణాలు సహా 24 పతకాలతో 18వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. హరియాణా 117 పతకాలతో ద్వితీయ స్థానం, రా జస్థాన్ 60 పతకాలతో తృతీయ స్థానాన్ని సాధించాయి.
ఇవీ చదవండి:
పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్తో స్నేహంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా
నీరజ్ ఇక లెఫ్టినెంట్ కల్నల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి