Share News

U22 Boxing: సెమీస్‌కు ఆరుగురు బాక్సర్లు

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:03 AM

అండర్‌-22 ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు సెమీస్‌ చేరి ఆరు పతకాలు ఖాయం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు...

U22 Boxing: సెమీస్‌కు ఆరుగురు బాక్సర్లు

బ్యాంకాక్‌: అండర్‌-22 ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు సెమీస్‌ చేరి ఆరు పతకాలు ఖాయం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. సోమవారం జరిగిన క్వార్టర్స్‌ బౌట్‌లో ప్రియ (60 కిలోలు), పరంజల్‌ యాదవ్‌ (70 కి)తోపాటు హర్ష్‌ (60 కి), నీరజ్‌ (75 కి), రాకీ చౌదరి (85 కి), ఇషాన్‌ (90+ కి) గెలిచి సెమీ్‌సకు చేరుకొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:03 AM