Share News

శౌర్యకు డబుల్స్‌ టైటిల్‌

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:51 AM

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జే30 టోర్నీలో హైదరాబాద్‌ కుర్రాడు శౌర్య సామల డబుల్స్‌...

శౌర్యకు డబుల్స్‌ టైటిల్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జే30 టోర్నీలో హైదరాబాద్‌ కుర్రాడు శౌర్య సామల డబుల్స్‌ విజేతగా నిలిచాడు. తమిళనాడులోని మధురైలో జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో శౌర్య/హృతిక్‌ కటకం జోడీ 6-3, 7-6 (8-6)తో ఆరవ్‌ చావ్లా/ప్రకాశ్‌ శరణ్‌ జంటను ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2025 | 02:51 AM