Mirpur Match: పాకిస్థాన్కు ఓదార్పు విజయం
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:51 AM
బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీ్సను ఇప్పటికే కోల్పోయిన పాకిస్థాన్ జట్టు ఆఖరి మ్యాచ్లో గెలిచి ఓదార్పు దక్కించుకుంది....
మిర్పూర్: బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీ్సను ఇప్పటికే కోల్పోయిన పాకిస్థాన్ జట్టు ఆఖరి మ్యాచ్లో గెలిచి ఓదార్పు దక్కించుకుంది. గురువారం జరిగిన చివరి టీ20లో తొలుత పాకిస్థాన్ 20 ఓవర్లలో 178/7 స్కోరు చేసింది.. ఛేదనలో ఆతిథ్య జట్టు 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి