Messi T20 World Cup: టీ20 వరల్డ్క్పనకు ఆహ్వానం
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:58 AM
స్టేడియంలో మెస్సీని కలిసేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీతో పాటు ఐసీసీ చైర్మన్ జైషా తరలివచ్చారు....
స్టేడియంలో మెస్సీని కలిసేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీతో పాటు ఐసీసీ చైర్మన్ జైషా తరలివచ్చారు. మైదానం మధ్యలో ఏర్పాటు చేసిన వేదికపై మెస్సీని టీ20 వరల్డ్క్పనకు ఆహ్వానిస్తూ భారత్-యూఎ్సఏ ఆరంభ మ్యాచ్ టిక్కెట్ను మెస్సీకి జైషా అందించారు. ఆ తర్వాత క్రికెటర్ల సంతకాలతో కూడిన బ్యాట్తో పాటు క్రికెట్ జెర్సీలను జైషా బహూకరించారు. మాజీ ఫుట్బాలర్ బైచుంగ్ భూటియా తన కుటుంబ సభ్యులతో కలిసి మెస్సీతో ఫొటో దిగాడు.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్కు అభిషేక్ శర్మ మద్దతు