రన్నరప్ శ్రీకాంత్
ABN , Publish Date - May 26 , 2025 | 05:03 AM
ఆరేళ్ల తర్వాత తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఫైనల్ చేరిన భారత వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. టైటిల్ ఫైట్లో తడబడ్డాడు...
మలేసియా మాస్టర్స్ ఫైనల్లో ఓటమి
కౌలాలంపూర్: ఆరేళ్ల తర్వాత తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఫైనల్ చేరిన భారత వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. టైటిల్ ఫైట్లో తడబడ్డాడు. మలేసియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీలో శ్రీకాంత్ రన్నర్పగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ 11-21, 9-21తో వరల్డ్ నెం:4 లి షి ఫెంగ్ (చైనా) చేతిలో చిత్తయ్యాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి