Share News

రన్నరప్‌ శ్రీకాంత్‌

ABN , Publish Date - May 26 , 2025 | 05:03 AM

ఆరేళ్ల తర్వాత తొలిసారి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో ఫైనల్‌ చేరిన భారత వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. టైటిల్‌ ఫైట్‌లో తడబడ్డాడు...

రన్నరప్‌ శ్రీకాంత్‌

మలేసియా మాస్టర్స్‌ ఫైనల్లో ఓటమి

కౌలాలంపూర్‌: ఆరేళ్ల తర్వాత తొలిసారి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో ఫైనల్‌ చేరిన భారత వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. టైటిల్‌ ఫైట్‌లో తడబడ్డాడు. మలేసియా మాస్టర్స్‌ సూపర్‌-500 టోర్నీలో శ్రీకాంత్‌ రన్నర్‌పగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీకాంత్‌ 11-21, 9-21తో వరల్డ్‌ నెం:4 లి షి ఫెంగ్‌ (చైనా) చేతిలో చిత్తయ్యాడు.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:03 AM