Share News

రంజీ సెమీఫైనల్లో కేరళ

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:02 AM

కేరళ లోయరార్డర్‌ బ్యాటర్లు అజరుద్దీన్‌ (67 నాటౌట్‌), సల్మాన్‌ (44 బ్యాటింగ్‌) అద్భుతంగా ఆడి 43 ఓవర్లపాటు కశ్మీర్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు....

రంజీ సెమీఫైనల్లో కేరళ

పుణె: కేరళ లోయరార్డర్‌ బ్యాటర్లు అజరుద్దీన్‌ (67 నాటౌట్‌), సల్మాన్‌ (44 బ్యాటింగ్‌) అద్భుతంగా ఆడి 43 ఓవర్లపాటు కశ్మీర్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఫలితంగా ఇరుజట్ల మధ్య రంజీ క్వార్టర్స్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అయితే తొలిఇన్నింగ్స్‌లో లభించిన ఏకైక పరుగు ఆధిక్యంతో కేరళ సెమీస్‌ చేరింది. 399 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 110/2తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కేరళ 295/6 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ 280, కేరళ 281 రన్స్‌ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూ 399/9 (డిక్లేర్‌) స్కోరు చేసింది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 05:02 AM