England Series : చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఎంపిక నేడే
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:02 AM
చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను శనివారం ప్రకటించనున్నారు. 15 మందితో కూడిన ఈ ప్రాథమిక

ముంబై: చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను శనివారం ప్రకటించనున్నారు. 15 మందితో కూడిన ఈ ప్రాథమిక జట్టులో సెలెక్షన్ కమిటీ బుమ్రాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆసీ్సతో చివరి టెస్టులో తను గాయపడిన విషయం తెలిసిందే. అలాగే, ఈనెల 22 నుంచి ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు కూడా జట్టును ప్రకటించనున్నారు.