ముంబై జట్టులో బెయిర్స్టో
ABN , Publish Date - May 21 , 2025 | 03:25 AM
ముంబై ఇండియన్స్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు చేరనున్నారు. చివరి రెండు లీగ్ మ్యాచ్లు ఆడాక జాక్స్, రికెల్టన్, బాష్ తమ జాతీయ జట్లతో...
ముంబై: ముంబై ఇండియన్స్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు చేరనున్నారు. చివరి రెండు లీగ్ మ్యాచ్లు ఆడాక జాక్స్, రికెల్టన్, బాష్ తమ జాతీయ జట్లతో చేరేందుకు స్వదేశాలకు వెళ్లనున్నారు. దీంతో ప్లేఆఫ్స్ కోసం ఇంగ్లండ్కు చెందిన బ్యాటర్ బెయిర్స్టో, పేసర్ గ్లీసన్, శ్రీలంక స్పిన్నర్ అసలంకలతో ముంబై తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుంది.
ఇవి కూడా చదవండి..
IPL 2025 CSK vs RR: రాణించిన ఆయుష్, బ్రేవిస్.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే
Preity zinta hugs Vaibhav: వైభవ్ సూర్యవంశీకి హగ్.. ప్రీతి జింటా స్పందన ఏంటంటే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..