Ranji Trophy: అభిషేక్ ద్విశతకం
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:00 AM
అభిషేక్ (247) ద్విశతకం నమోదు చేయడంతో.. జార్ఖండ్తో రంజీ మ్యాచ్లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఆటకు...
ఆంధ్ర 567/6 డిక్లేర్
239 పరుగుల ఆధిక్యం
జంషెడ్పూర్: అభిషేక్ (247) ద్విశతకం నమోదు చేయడంతో.. జార్ఖండ్తో రంజీ మ్యాచ్లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఆటకు మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 224/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 567/6 వద్ద డిక్లేర్ చేసి 239 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. కరణ్ షిండే (94) దూకుడుగా ఆడాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో జార్ఖండ్ 34/2 స్కోరు చేసింది.
ఇవి కూడా చదవండి:
IND VS BAN Women’s Series: భారత్-బంగ్లాదేశ్ సిరీస్పై కీలక అప్ డేట్
NZ VS WI: న్యూజిలాండ్కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి