Achampet Praja Garjana: అచ్చంపేటలో కేటీఆర్ ప్రజా గర్జన సభ.. భారీగా తరలివచ్చిన జనం..
ABN, Publish Date - Sep 28 , 2025 | 09:51 PM
ఆదివారం నాగర్ కర్నూల్లోని అచ్చంపేటలో ప్రజా గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
1/7
ఆదివారం నాగర్ కర్నూల్లోని అచ్చంపేటలో ప్రజా గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
2/7
అచ్చంపేట ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు.
3/7
ప్రజా గర్జన సభ ప్రారంభానికి ముందు ఆట, పాటలతో అలరించిన కళాకారులు.
4/7
అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలుపెడుతున్నామని ప్రకటించిన కేటీఆర్.
5/7
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన కేటీఆర్.
6/7
సభకు వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న కేటీఆర్.
7/7
తమ గ్రామ సమస్యను బ్యానర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న మైలారం గ్రామ ప్రజలు.
Updated at - Sep 28 , 2025 | 09:59 PM