చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన.. హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు

ABN, Publish Date - Nov 03 , 2025 | 09:38 AM

చేవెళ్ల చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోజరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు.

Updated at - Nov 03 , 2025 | 09:43 AM