భారతదేశంలో అత్యంత సుందరమైన రైలు ప్రయాణాలు ఇవే..
ABN, Publish Date - Apr 14 , 2025 | 03:07 PM
భారతదేశం విశాలమైన రైల్వే నెట్వర్క్ కలిగి ఉంది. అత్యంత సుందరమైన రైలు ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అందులోని కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1/8
పశ్చిమ బెంగాల్లో "టాయ్ ట్రైన్" అని పిలువబడే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
2/8
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్కా-సిమ్లా రైల్వే
3/8
తమిళనాడులోని నీలగిరి పర్వత రైల్వే
4/8
ముంబై నుండి మంగళూరు వరకు విస్తరించి ఉన్న కొంకణ్ రైల్వే
5/8
జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ-బారాముల్లా రైల్వే
6/8
ముంబై సమీపంలో ఉన్న మాథెరన్ హిల్ రైల్వే
7/8
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వ్యాలీ రైల్వే
8/8
ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీ రైల్వే
Updated at - Apr 14 , 2025 | 03:07 PM