Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం..

ABN, Publish Date - Feb 03 , 2025 | 05:24 PM

శ్రీకాకుళంలోని అరసవెల్లిలో ఈ రోజు రథసప్తమి వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 80 అడుగుల రోడ్డులో 5 వేల మందితో నిర్వహించిన సూర్యనమస్కార కార్యక్రమం హైలెట్‌గా నిలిచింది.

Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం.. 1/7

శ్రీకాకుళంలోని అరసవెల్లిలో ఈ రోజు రథసప్తమి వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి.

Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం.. 2/7

ఈ సందర్భంగా 80 అడుగుల రోడ్డులో 5 వేల మందితో నిర్వహించిన సూర్యనమస్కార కార్యక్రమం హైలెట్‌గా నిలిచింది.

Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం.. 3/7

యోగా గురువు రామారావు అధ్యక్షతన జరిగిన యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందరితో కలిసి ఆసనాలు వేశారు.

Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం.. 4/7

వేకువ జామునే సూర్యనమస్కారాలు, యోగాసనాలు చేసేందుకు పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున అరసవెల్లికి తరలివచ్చారు.

Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం.. 5/7

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యోగాసనాలు వేసి అందరిలో ఉత్సాహం నింపారు.

Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం.. 6/7

యోగా కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం.. 7/7

కేంద్రమంత్రితో కలిసి ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్న ప్రజలు

Updated at - Feb 03 , 2025 | 05:24 PM