గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం

ABN, Publish Date - Dec 07 , 2025 | 06:39 PM

గుంటూరులో జాతీయ స్థాయి నృత్యపోటీలు వైభవంగా జరిగాయి. నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు నృత్యకారులు తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 1/8

గుంటూరులో జాతీయస్థాయి నృత్య పోటీలు వైభవంగా సాగాయి. నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికైంది.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 2/8

నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిసెంబర్ 6, 7వ తేదీలలో ఈ పోటీలు అట్టహాసంగా జరిగాయి.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 3/8

రాధామాధవ రసరంజని, రాధామాధవ నాట్యక్షేత్రం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 4/8

'నాట్య నెలవంక సంబరం' పేరిట ఈ నృత్యపోటీలు జరిగాయి.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 5/8

ఈ పోటీలలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన నృత్యకారులు పాల్గొన్నారు.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 6/8

కృష్ణుడి వేషధారణతో పాటు గోపికలు చేసిన నృత్యం వంటివి ప్రేక్షకులను అలరించాయి.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 7/8

ఈ నృత్యంలో గిరిజన నృత్యకారులు తమదైన శైలిలో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.

గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం 8/8

రెండు రోజుల పాటు అంగరంగవైభవంగా సాగిన ఈ నృత్యపోటీలను తిలకించేందుకు భారీఎత్తున జనం తరలివచ్చారు.

Updated at - Dec 07 , 2025 | 06:39 PM