నీ మనసు చల్లగుండ...
ABN, Publish Date - Apr 26 , 2025 | 07:03 PM
ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కడపలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
1/5
కడపలో తీవ్రంగా ఉన్న ఎండలు. ఉదయం 9 కాగానే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి.
2/5
42 డిగ్రీల వాతావరణంలో తప్పనిపరిస్థితిలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఏర్పరుచుకుంటున్న ప్రజలు
3/5
మూగజీవి బాధను అర్థం చేసుకుని ఎద్దుల బండికి సంరక్షణ ఏర్పాటు చేసి దానిపైన నీళ్లు చల్లుతూ మంచి మనసుకు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి
4/5
ట్రై సైకిళ్లకు సైతం కవర్ కట్టి, తలకు టవల్ కప్పుకొని స్థానికులను ఎక్కించుకున్న వాహనదారుడు
5/5
వీరి మంచి మనసును అభినందిస్తున్న స్థానిక ప్రజలు
Updated at - Apr 26 , 2025 | 07:04 PM