CM Chandrababu Naidu: నల్లజర్లలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ABN, Publish Date - Dec 03 , 2025 | 06:54 PM
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
1/9
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు.
2/9
కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
3/9
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న నాయకులు.
4/9
నల్లజర్ల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
5/9
గులాబీతో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న కూటమి నేత, పోలీసు ఉన్నతాధికారి.
6/9
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందిస్తున్న జనసేన నేత.
7/9
ముఖ్యమంత్రికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న కూటమి నేత.
8/9
పార్టీ నేతలతో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
9/9
మహిళా నేతలతో ఫొటో దిగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Updated at - Dec 03 , 2025 | 07:32 PM