రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
ABN, Publish Date - Jan 28 , 2025 | 10:30 PM
రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజలకు అండగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయింది
1/12
కడప 5వ డివిజన్ లో ( అశోక్ నగర్ ) ప్రారంభమైన ఆంధ్రజ్యోతి ఏబీఎన్ అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమం
2/12
ముఖ్య అతిథిగా కడప మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు
3/12
కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకున్న ప్రజలు. సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన నాయకులు
4/12
శ్రీకాకుళం నగరంలో 31 వ డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న నందల రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమం
5/12
కార్యక్రమానికి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు
6/12
మంత్రితో తమ సమస్యలను చెప్పుకున్న ప్రజలు
7/12
తిరుపతి జీవకోన లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా జరిగిన కార్యక్రమం
8/12
పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య
9/12
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
10/12
నంద్యాల లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా కార్యక్రమ దృశ్యాలు
11/12
హాజరైన జిల్లా ప్రతినిధులు. సమావేశంలో మాట్లాడిన అధికారులు
12/12
అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన ప్రజలు
Updated at - Jan 28 , 2025 | 10:30 PM