రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
ABN, Publish Date - Jan 28 , 2025 | 10:30 PM
రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజలకు అండగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయింది

కడప 5వ డివిజన్ లో ( అశోక్ నగర్ ) ప్రారంభమైన ఆంధ్రజ్యోతి ఏబీఎన్ అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమం

ముఖ్య అతిథిగా కడప మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు

కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకున్న ప్రజలు. సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన నాయకులు

శ్రీకాకుళం నగరంలో 31 వ డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న నందల రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమం

కార్యక్రమానికి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు

మంత్రితో తమ సమస్యలను చెప్పుకున్న ప్రజలు

తిరుపతి జీవకోన లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా జరిగిన కార్యక్రమం

పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

నంద్యాల లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా కార్యక్రమ దృశ్యాలు

హాజరైన జిల్లా ప్రతినిధులు. సమావేశంలో మాట్లాడిన అధికారులు

అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన ప్రజలు
Updated at - Jan 28 , 2025 | 10:30 PM